నాగ చైతన్యతో డైవర్స్ ప్రకటించిన తర్వాత సమంత విహార యాత్రలను చేస్తుంది. రీసెంట్ గా చార్ దాం యాత్రకు వెళ్లొచ్చిన ఆమె అమ్మ చెప్పింది అంటూ కొన్ని కొటేషన్స్ రాసుకొస్తున్నారు. అందులో భాగంగా లేటెస్ట్ గా నేను శక్తుమంతురాలిని. నేను డెన్నైనా భరిస్తాను, నేను పర్ఫెక్ట్ కాదు.. కాని నేను పర్ఫెక్ట్. నేను ఎప్పటికి వెనకడుగు వేయను, నేను ప్రేమ, దయ కలదాన్ని, నేను దృడ నిశ్చయం కలదాన్ని, నేను ప్రేమ, దయ కలదాన్ని, నేను తీవ్రమైనదాన్ని, నేను మనిషిని.. నేను యోధురాఇలిని అంటూ సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
సమంత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత ఏం చెప్పబోతుంది. అమ్మ చెప్పింది అంటూ తన మనసులో భావాలను ఇలా పంచుకుంటుంది. అయితే తన ఫోకస్ మొత్తం ఇక మీదట పూర్తిగా సినిమాల మీద పెట్టాలని చూస్తుందట. అందుకే కథా చర్చల్లో కూడా పాల్గొంటుందని తెలుస్తుంది.