Homeటాప్ స్టోరీస్“ఇప్పుడు మనకు దేవుళ్ళు వాళ్ళే” – అక్కినేని నాగార్జున

“ఇప్పుడు మనకు దేవుళ్ళు వాళ్ళే” – అక్కినేని నాగార్జున

Akkineni Nagarjuna supports janata curfew
Akkineni Nagarjuna supports janata curfew

కరోనా వైరస్ మన దేశాన్ని కబళించిన ఈ పరిస్థితుల్లో మనకు కనపడే దేవుళ్ళు అయిన డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసు శాఖ వారు మాత్రమే ననీ…. వారు క్షేమం గా ఉండాలనీ, మనం కూడా వాళ్ళు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలనీ, ఆ భగవంతుడిని ప్రార్ధన చేద్దామనీ అక్కినేని నాగార్జున పిలుపునిచ్చారు.

దేశ ప్రధాని నరేంద్రమోడీ విజ్ఞప్తి మేరకు ఈ సాయంత్రం 5 గంటలకు ఎవరికీ వారు మనం ఇంటి నుండి కృతజ్ఞతాపూర్వకంగా కరతాళధ్వనులు చెయ్యాలని నాగార్జున ప్రజలను, అభిమానులను కోరారు. కరోనా వైరస్ మరింతగా వ్యాపించకుండా ఎవరికీ వారం స్వచ్చందంగా వ్యక్తిగత పరిశుభ్రత మరియు సామాజిక దూరం పాటించాలని నాగార్జున విజ్ఞప్తి చేసారు.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All