Homeటాప్ స్టోరీస్షాక్ .. మలయాళ హీరో టీమ్ లో ఇద్దరికీ కరోనా!

షాక్ .. మలయాళ హీరో టీమ్ లో ఇద్దరికీ కరోనా!

షాక్ .. మలయాళ హీరో టీమ్ లో ఇద్దరికీ కరోనా!
షాక్ .. మలయాళ హీరో టీమ్ లో ఇద్దరికీ కరోనా!
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విళయతాండవం చేస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా మాత్రం కట్టడి కావడంలేదు. చాపకింద నీరులా దేశం మొత్తం ఆవహిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకున్నా దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరుగుతూనే వున్నాయి.
దీంతో లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో వుండిపోయిన భారతీయుల్ని కేంద్ర ప్రభుత్వం ‘వందే భారత్ మిషన్’ పేరుతో ప్రత్యేక విమానాల్లో swఆదేశానికి తరలిస్తోంది. ఈ క్రమంలో విదేశాలనుంచి వచ్చిన వారి  వాళ్ళ కరోనా వైరస్ ప్రబలుతోంది. తాజాగా ‘ ఆడుజీవితం’ షూటింగ్ కోసం జోర్దాన్ వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన పృథ్విరాజ్ సుకుమారన్ టీమ్ 58 మంది దాదాపు రెండు నెలల తరువాత ‘వందే భారత్ మిషన్’ కారణంగా ఇండియా తిరిగి వచ్చారు.
14 రోజులపాటు క్వారెంటైన్ జీవితాన్ని గడిపారు. అయితే అందులోని ఇద్దరికీ తాజాగా పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలడం షాక్ కు గురి చేస్తోంది. మిగతా టీం సభ్యులు ఇప్పుడు భయాందోళనకు గురవుతున్నారు.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All